పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన : పేడాడ రామ్మోహన్

పేడాడ రామ్మోహన్

        ఆముదాలవలస ( జనస్వరం ) : రాష్ట్రములో పారిశుధ్య కార్మికుల జీతాలు తగ్గింపు, బకాయిల చెల్లింపులు మరియు వారిపట్ల ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏ‌పి మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్ధతుగా ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలం లో కూడా ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించిన కార్మికుల జీతభత్యాల బకాయిలు చెల్లించకపోవడంతో పాటు వారి జీతాలలో కోతలు విధించటం అధికార పార్టీ దాష్టికానికి అద్దం పడుతుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం వీరి బకాయిలు చెల్లించి జీతాలు పెంచి సమ్మెను విరమింప చేయాలనీ కోరారు. లేని పక్షంలో కార్మికుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way