Logo
Date of Publish : 08 December 2023, 10:26 pm
Editor : Sake Naresh

జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

    మదనపల్లి ( జనస్వరం ) : 29వ రోజు ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రచార కార్యక్రమం సచివాలయం వీధి వాటర్ ట్యాంక్ వీధి భువనేశ్వరి నగర్ సర్కిల్ ఆంజనేయస్వామి గుడి వీధి ప్రాంతాలు ప్రచారం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రాక్షస పాలన పోయినప్పుడే ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించడం గమనించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన జనరల్ సెక్రెటరీ దారం అనిత, తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్, పసుపులేటి వినోద్ కుమార్, తులసి శ్రీనివాసులు, తుపాకుల ధరణి కుమార్, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు రెడ్డప్ప, కిషోర్ కుమార్, కిరణ్, మంజు, చంద్రశేఖర్, వెంకటేష్, వీర మహిళలు అంజనమ్మ, రెడ్డమ్మ, పద్మావతమ్మ, చందన, వందన మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com