Logo
Date of Publish : 25 September 2023, 10:27 pm
Editor : Sake Naresh

తెలంగాణ ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ

           తెలంగాణ ( జనస్వరం ) : హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, నియోజకవర్గ ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో 32 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని, బూత్ కమిటీలు వేసి పోటీకి సిద్ధం కావాలని ఇంఛార్జీలకు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇంఛార్జీలు తమ నియోజకవర్గాలలో ఉన్న పరిణామాలను పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర పర్యవేక్షణ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, తాడికొండ లికిత, శ్రీమతి రత్న పిల్ల, 23 నియోజకవర్గాల ఇంఛార్జీలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com