Logo
Date of Publish : 07 January 2024, 7:34 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 1,500 మందితో జనసేన బూత్ కమీటీ సభ్యులు సిద్దం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ, బూత్ కమిటీ సభ్యులు 1,500 మందితో రోటరీ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్ల కి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పంచాయతీ స్థాయిలో 10 మంది తో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జనసైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటర్ కూడా మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా ఒక టీం స్పిరిట్ తో సమన్వయంతో పని చెయ్యాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అందించే దిశగా జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి దగ్గర అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలవాలని కోరుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com