Search
Close this search box.
Search
Close this search box.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 1,500 మందితో జనసేన బూత్ కమీటీ సభ్యులు సిద్దం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ, బూత్ కమిటీ సభ్యులు 1,500 మందితో రోటరీ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్ల కి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పంచాయతీ స్థాయిలో 10 మంది తో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జనసైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటర్ కూడా మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా ఒక టీం స్పిరిట్ తో సమన్వయంతో పని చెయ్యాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అందించే దిశగా జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి దగ్గర అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలవాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way