కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జన చైతన్య శంఖారావం కార్యక్రమం

కందుల దుర్గేష్

         రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన “జన చైతన్య శంఖారావం” కార్యక్రమం మొదటిరోజు అశేష జనవాహిని నడుమ విశేష ఆదరణతో రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో ఎప్పటినుంచో స్తబ్దతగా ఉన్న పిన్నమరెడ్డి రాఘవులు గారు మరియు ఆయన మిత్రబృందం రామారమి 100 మంది పైగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దుర్గేష్ గారి చేతుల మీదగా పార్టీలో చేరారు. ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత గురించి ప్రజానీకానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way