Search
Close this search box.
Search
Close this search box.

కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జన చైతన్య శంఖారావం కార్యక్రమం

కందుల దుర్గేష్

         రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన “జన చైతన్య శంఖారావం” కార్యక్రమం మొదటిరోజు అశేష జనవాహిని నడుమ విశేష ఆదరణతో రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో ఎప్పటినుంచో స్తబ్దతగా ఉన్న పిన్నమరెడ్డి రాఘవులు గారు మరియు ఆయన మిత్రబృందం రామారమి 100 మంది పైగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దుర్గేష్ గారి చేతుల మీదగా పార్టీలో చేరారు. ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత గురించి ప్రజానీకానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way