Logo
Date of Publish : 01 September 2020, 9:24 am
Editor : Sake Naresh

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి మృతికి జగ్గయ్యపేట జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంతాపం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి మృతికి జగ్గయ్యపేట జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంతాపం

        మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల జగ్గయ్యపేట జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు నోముల రఘు మరియు జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ఆయన తనదైన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిగా, ప్రాణాళికసంఘం ఉపాధ్యక్షుడుగా, వాణిజ్యశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని వారు తెలిపారు. ఒక మంచి నాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పు సత్యం, శైలజ, మహేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com