Logo
Date of Publish : 11 March 2022, 11:33 am
Editor : Sake Naresh

మానవత్వం చాటుకున్న జగ్గయ్యపేట జనసేన నాయకులు

    జగ్గయ్య పేట, (జనస్వరం) : జనసైనికుడు పాషా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బడే మనోజ్, బడే భరత్ వెంటనే స్పందించి రూ.5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అదే క్రమంలో జనసేన మలిదశ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభమైన నేపథ్యంలో జనసైనికులు కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందున రూ.10,000 వేల రూపాయలు కేటాయించారు. ఈ సందర్బంగా స్థానిక జనసైనికులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com