యువగళంలో నారా లోకేష్ తో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర భేటీ

యువగళం

         జగ్గంపేట ( జనస్వరం ) : టిడిపి యువనేత నారా లోకేష్  నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమానికి జనసేన టిడిపిల పొత్తు ధర్మంలో భాగంగా మద్దతు తెలిపిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ నేపథ్యంలో సూర్యచంద్రతో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు. జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అన్ని పరిణామాలు తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయని అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యలన్నీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలోనీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రారంభించిన జనం కోసం జనసేన అనే కార్యక్రమం 725 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సూర్యచంద్రను ప్రత్యేకంగా అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way