Search
Close this search box.
Search
Close this search box.

జగ్గయ్య చెరువును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతా : ఉదయ్ శ్రీనివాస్

   పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం వార్డు 23లో పెడిరెడ్ల భీమేశ్వరరావు, దంట వీరబాబుల ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు జనసేన పార్టీలోకి నియోజకవర్గ ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌ సమక్షంలో జాయిన్‌ అయ్యారు. ఈ చేరికల్లో మహిళలు అధిక సంఖ్యలో చేరడం పార్టీకి శుభపరిణామన్నారు. సుమారు 110 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్‌ అయిన మహిళలు మాట్లాడుతూ వృద్ధులకు పించను ఇవ్వలేదని, జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. వార్డులో కుళాయిలు ఉన్నాయిగానీ కుళాయిల్లో గాలితప్ప నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవని ఉదయ్‌ శ్రీనివాస్‌ వద్ద వాపోయారు. తమకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారుగానీ ఇంటి స్థలం ఎక్కడ ఉందో చెప్పలేదన్నారు. ఈ సంధర్భంగా ఉదయ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా సొంత ఇళ్ళులేని ప్రతీ ఒక్కరికీ టౌన్‌ పరిధిలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way