Search
Close this search box.
Search
Close this search box.

ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ రెడ్డి

జగన్ రెడ్డి

      విజయనగరం ( జనస్వరం ) : జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ  కేవలం అమ్మ ఒడి పథకం బటన్ నొక్కడం కోసం సుమారు 2 నుంచి 3 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు పెడుతూ కురుపాం నియోజవర్గాన్ని ఎంచుకోవడం హాస్యాస్పదం. ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకు తాగునీరు అందించొచ్చు, గిరిజన వసతుల్లో మౌలిక సదుపాయాలు కల్పించొచ్చు. అసలేం ప్రగతి సాధించారని పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలోకి వస్తున్నారు? గిరిజన ప్రాంత అభివృద్ధికి ఏం చేసారో స్పష్టత లేదు. పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారో చెప్పాలన్నారువిద్య,వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వెనుకబడిన కురుపాం నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఏం చేసారో చెప్పాలని జగన్ కు ప్రశ్నల వర్షం గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way