Logo
Date of Publish : 01 June 2022, 3:34 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారు : జనసేన నాయకులు

        న్యూస్ ( జనస్వరం ) : రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ రెడ్డి ప్రభుత్వం కులాల మధ్య అల్లర్లు సృష్టించి పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తూ రాజమండ్రి మరియు ఏలూరులో జనసేన పార్టీ విలేకరులతో సమావేశం. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివదత్ బోడపాటి మరియు బేతపూడి విజయ్ శంకర్, పార్టీ అధికార ప్రతినిధి పి.గౌతం రాజ్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఏలూరు టౌన్ అధ్యక్షులు కాశి నరేష్ మరియు ఇరు ప్రాంతాల పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com