Logo
Date of Publish : 09 September 2022, 4:13 am
Editor : Sake Naresh

ఓట్లు కోసం దివ్యాంగులను మోసం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత దివ్యాంగులకు పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇంతవరకు ఆ ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల ఐదు నెలల తర్వాత రాష్ట్రంలోనే ఉన్నా దివ్యాంగులు ఇప్పుడు గుర్తొచ్చారా! అని ప్రశ్నించారు. దివ్యాంగుల మోసం చేసి ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెద్దవారు దివ్యాంగుల సంఘాల నాయకులు అందరు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తెలుసుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com