Logo
Date of Publish : 18 May 2023, 3:11 pm
Editor : Sake Naresh

దొంగలకు దొంగ జగన్మోహన్ రెడ్డి – పోస్టర్ ఆవిష్కరణ

      తిరుపతి ( జనస్వరం ) : జగన్మోహన్ రెడ్డి దొంగలకు దొంగ.. జగన్ అండ్ కో అంటూ పోస్టర్ విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “పాపం పసివాడు అంటూ పోస్టర్ ను ట్వీట్ చేసిన వెంటనే, జగన్ రెడ్డి అండ్ ముఠా ఉలిక్కి పడ్డారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. మీరు సినిమా తిస్తాం అంటారు, మేము సినిమా తీసి చూపించాం, జగన్మోహన్ రెడ్డి అండ్ కో దుర్మార్గాలపై రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ ను అద్దెకు తెచ్చుకుని కబ్జా చేశాడని, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కోలతో కబ్జాలమయం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, బలరామ్, మునస్వామి, కిషోర్, మనోజ్, షరీఫ్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com