Logo
Date of Publish : 09 November 2023, 9:03 pm
Editor : Sake Naresh

జె.జి.ఆర్. హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

      పిఠాపురం, (జనస్వరం) : జోగా వెంకట రమణ ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం లో జె. జి. అర్. హాస్పిటల్ ఆధ్వర్యంలో  Dr. శ్రీ జోగా వీర బాలాజీ గారు, Dr. శ్రీ జోగా లలిత ల నేత్రుత్వం లో వివిధ విభాగలకు చెందిన వైద్య మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులవల్ల ప్రజలు ఎదుర్కొనే అనారోగ్య ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు PSN మూర్తి మాట్లాడుతూ ఇలా ఉచిత మెడికల్ వైద్య శిబిరాలు పెట్టడం వల్ల పేదలకు సరైన వైద్యం అందుతుందని అలాగే ఈ వైద్యం మందులు ఉచితంగా అందించినందుకు జే.జి.ఆర్.హాస్పిటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, కర్రి కాశి,పెంకే జగదీష్, ముప్పన రత్నం, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, కోలా దుర్గ దేవి, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com