రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

     గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు రోడ్డు పై గుంటలు పడి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చే రోజుల్లో భీమవరం గేటు మీద ఫ్లై వోవర్ నిర్మాణ సమయంలో ఈ రోడ్డు ప్రాముఖ్యత పెరుగుతుంది ట్రాఫిక్ ఇటు వైపు మళ్ళించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డు పై గుంటలను పూడ్చి ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, కిరణ్, శివ, చరణ్, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way