Search
Close this search box.
Search
Close this search box.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హితువు

పోరాటం

          కాకినాడ ( జనస్వరం ) :  కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం లో పంచాయతీ ఉప ఎన్నికలకు గొడ్డటిపాలెం 6వ వార్డు నుండి చోడబత్తుల మణికంఠ , నడకుదురు గ్రామం నుండి 7వ వార్డులో గుల్లిపల్లి మాధవ శ్రీను గారు జనసేన పార్టీ నుండి ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగింది. దీనిని బట్టి కాకినాడ రూరల్ లో శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయపథంలో దూసుకుపోతుంది. జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ గారు ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీలో నిధులు లేకపోయినా కానీ ప్రజలు జనసేన పార్టీ పై నమ్మకంతోవీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పంతం నానాజీ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way