జగన్ రెడ్డి నీతి మాలిన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు

జగన్ రెడ్డి

    గూడూరు ( జనస్వరం ) :  గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు పవన్ కల్యాణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ మోహన్ రెడ్డి చెత్త వాగుడు వాగుతున్నారన్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం హైదరాబాద్ లోని FOA కంపెనీలో ఎందుకు ఉంది ఆ కంపెనీ ఎవరిదో చెప్పాలన్నారు. ఏ ఒక్క వాలుంటారి కి ఐడీ కార్డు లేదని, కొంతమంది వాలుంటిర్లు మహిళలు మైనర్ బాలికల పై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడ్డారాని ఆ సంఘటనలకు భాధ్యులు ఎవరని, వాలుంటీర్లు సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి, ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఆధార్ బ్యాంకు డీటెయిల్స్, యువతులు అలాగే అవివాహితుల వివరాలను, ఫోన్ నెంబర్లను ఏ కారణంతో తీసుకుంటున్నారో చెప్పాలన్నారు అలాగే ఏ ఒక్క వాలంటరీకి ఐడి కార్డు కూడా లేని విషయం తెలిసిందేనని వీరు సేకరిస్తున్న విషయాలు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంకు ఉందన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర గురించి కూడా మేము కూడా మాట్లాడగలమని వైయస్సార్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలకత్తాలో ఉన్న మాట వాస్తవం కాద అని , ఆ సమయంలో హోటల్ లో ఏ మీటింగ్ లో ఉన్నారో చెప్పలన్నరు. బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చట్ట అందరికి తెలుసని అలాగే అక్కడ జరిగిన రాష్ట్రాలలో గంట అరగంట కార్యక్రమాల వివరాలు బయటకు వస్తాయని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు నిధులు పేరిట అధికారులతో పంపించడం జరిగిందని ఈ విషయాన్ని కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. మీ కుటుంబంలో ఉన్న అక్రమ సంబంధాల గురించి వాటి వల్ల జరిగిన అరాచకాల గురించి కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారని మరోసారి చెత్తవాగుడు ఆగితే మూల్యం చెల్లించుకోవడం తప్పదు అన్నారు. నువ్వు మాట్లాడే ప్రతీ మాటలోనూ, మాటల్లోనూ నీ ఓటమి కనిపిస్తుందని రాబోయే రోజుల్లో ప్రజల తగిన బుద్ధి చెప్తారు అన్నారు. అనంతరం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఇంద్రవర్ధన్, విష్ణు, శివ లు మాట్లాడుతు రాష్ట్రంలోని యువశక్తిని నిర్వీర్యం చేస్తూ శ్రమ దోపిడీ చేస్తున్న జగన్ CM గా అనర్హుడన్నారు. మాకు సంస్కారం వుంది కాబట్టే ఇప్పటివరకు నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని,, ఇకపై నువ్వు పవన్ వ్యక్తిగత విషయాల జోలికి వస్తే జన సైనికులు నీ వంశ నీచ చరిత్ర బయట పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అవినాష్, సనత్, సాయి, శ్రీనాథ్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way