Logo
Date of Publish : 12 May 2021, 4:09 pm
Editor : Sake Naresh

హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికి ఐసోలేషన్ కిట్ ఇవ్వాలి : జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు

           కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో కట్టడి చర్యల్లో, బాధితులకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన జనసైనికుడు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు ఆరోపించారు. కష్టకాలంలో ప్రజలకు కావాల్సింది 5 కేజీల బియ్యం కాదని ప్రతి కుటుంబానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లిలో కోవిడ్ విజృంభణ నేపధ్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు. పాజిటివ్ నిర్ధారణ అయ్యి హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వమే ఐసోలేషన్ కిట్టు ఉచితంగా అందచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో బ్లీచింగ్, శానిటైజింగ్ చేయించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com