Search
Close this search box.
Search
Close this search box.

ధర్మవరం జనసేన పార్టీలోకి ఇంచార్జ్ మధుసూధన్ సమక్షంలో చేరికలు

ధర్మవరం

            ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి 40 కుటుంబాలు YCP పార్టీ నుండి చేరడం జరిగింది. నత్తి శ్రీరామ్ రెడ్డి (మాజీ స్టోర్ డీలర్), చేరి మరియు ఆయనతోపాటు పోతిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, రాప్తాడు నారాయణ స్వామి, బిల్లే లోకేష్,K.కాసీమ్ వలి, కొండారెడ్డి, సీనప్ప, గంగాధర్, అఖిల్ కుమార్, అశోక్, నబి, G. పని M. చిన్న, అశోక్ చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way