ఒంగోలులోని 30వ డివిజన్ లో జనసేనలోకి చేరికలు

ఒంగోలు

   ఒంగోలు  ( జనస్వరం ) : వెరిచర్ల బుజ్జి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్  సమక్షంలో వైసీపీ నుండి పలువురు మహిళలు, యువకులు జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా షేక్ రియాజ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహిళలు, యువకులు పార్టీలోకి రావడం మంచి పరిణామం అన్నారు. తప్పకుండా మీకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, వీర మహిళలు మాదాసు సాయి నాయుడు, సుంకర కళ్యాణి, మరియు జనసేన నాయకులు చంగళశెట్టి రాఘవ, గలగల పవన్, యాదల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way