కోనూరు గ్రామంలో టీం పిడికిలి పోస్టర్స్ ఆవిష్కరణ

      చీపురుపల్లి ( జనస్వరం ) : కోనూరు గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో టీం పిడికెళ్ళి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంతవరకు మేము తగ్గం ఇకనుండి అవతల వాళ్ళు తగ్గాలి జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలి అనే కంటెంట్ తో టీమ్ పిడికిలి వారు పోస్టర్స్ రూపొందించడం జరిగింది. గ్రామంలో అందరికీ తెలిసేటట్లు గోడలకు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీసాల సోంబాబు, కర్ణం రాము నాయుడు, పిల్ల రామునాయుడు, మంత్రి వాసు, గేదెల దేవుడు, పి వెంకటేశు,  జన ప్రవీణ్, ఎం. తులసి నాయుడు. అరవింద మరియు జన సైనికులు అందరూ పాల్గొనడం జరిగింది.