కర్నూలులో జనసేన క్యాలెండర్స్ ఆవిష్కరణ

కర్నూలు

        కర్నూలు ( జనస్వరం ) : కర్నూల్ నగరం నందు జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ లు జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కొత్త సంవత్సరం నుండి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ సమవత్సరం కర్నూలు జిల్లాలో కమీటీలు వేస్తారని, పార్టీ కోసం మరింత బలంగా కష్టపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెస్త సత్యనారాయణ, శ్రీనివాసలు, మౌలాలి, సతీష్, శివ, సాయి అబ్దుల్లా దినేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way