నాదెండ్ల మనోహర్ సమక్షంలో సాలూరు జనసేన పార్టీలో ముఖ్య నాయకుల చేరిక

   మంగళగిరి ( జనస్వరం ) :  అమరావతి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ అదాడ మోహన్ రావు, రాజేంద్రప్రసాద్ (జల్లా లీగల్ సెల్ అడ్వైజర్), సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త రిశివర్ధన్,  మెంటాడ మండల నాయకులు రాజశేఖర్ ల ఆధ్వర్యంలో గెదల రామకృష్ణ చేరారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. S.T నియోజకవర్గం అయిన సాలూరు తరుపున గదబ సామాజిక వర్గం నుండి పార్టీ లో జాయిన్ అవ్వడంతో సంతోషకర పరిణామం అని అన్నారు. అందరు కలిసికట్టుగా నియోజవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనోహర్ తెలియచేశారు .పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవ్వ సంతోష్, పొట్ట శేకర్ తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way