Logo
Date of Publish : 10 March 2021, 12:20 pm
Editor : Sake Naresh

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికల పోరులో అత్యధికంగా జనసేన వీర మహిళలు

             తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్షన్ జోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అధిక శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కడంతో జనసేన పార్టీ తరుపున కాకినాడ వీరమహిళా విభాగం తరుపున కాకినాడ మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబెర్ పోలసపల్లి సరోజ, జిల్లా వీరమహిళలతో కలిసి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, అమలాపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ అధికార పార్టీ ఇతర పార్టీలు ఎన్నో ఒత్తిళ్లు కలిగించినా ఎదుర్కొని నిల్చున్న మహిళా అభ్యర్థులను అభినందించారు. నేడు జరగనున్న ఎన్నికల్లో అధికశాతం ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. నిన్నటి వరకూ నిర్వహించిన రోజు వారి ప్రచారాల్లో వీరమహిళలు అందరూ ప్రచారాలు చేస్తూ సహకారాలు అందిస్తూ తమదైన శైలిలో ఎన్నికల పర్వాన్ని ముందుకు నడిపిస్తూ అలాగే 80 సంవత్సరాల వృద్ధురాలు పోటీలో నిల్చున్నారు అంటే అది తమ అధినేత పవన్ కళ్యాణ్ నింపిన స్పూర్తితోనే సాధ్యం, ఆ స్పూర్తితోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com