పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆమదాలవలస జనసేన నాయకులు

ఆమదాలవలస

    ఆమదాలవలస, (జనస్వరం) : జనసేన అధినేత గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస టౌన్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. యువత మరియు మహిళలు కలిసి ఉత్సాహంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way