Search
Close this search box.
Search
Close this search box.

యళ్ళాయపాలెం గ్రామం పరిధిలో అక్రమ మట్టి మాఫియా బరితెగింపు : నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్

    నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం యళ్ళాయపాలెం గ్రామం పరిధిలో అక్రమ మట్టి మాఫియా బరితెగింపు. మలిదేవి కాలువ గట్టుని పూర్తిగా ఆక్రమించి, అక్రమంగా తవ్వేసిన విషయం తెలుసుకుని నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, జనసైనికులు కలిసి వెళ్ళి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యల్ని జనసేనపార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని శిక్షించాలని జనసేనపార్టీ ద్వారా డిమాండ్ చెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way