Logo
Date of Publish : 16 November 2023, 10:04 pm
Editor : Sake Naresh

మంచినీరు కలుషితం అవుతుందని బాగు చేయడానికి జనసేన నాయకుల ఆర్థిక సాయం

    ఎచ్ఛర్ల ( జనస్వరం ) :  సీతవలస గ్రామంలో మంచినీరు కలుషితం అవుతుందని  గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు  గోవిందరెడ్డి ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్  కు తెలియజేశారు. ఆ గ్రామానికి ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ గారు 18000/- వాటర్ ట్యాంక్ ను అందించారు. అలాగే కాపు సంక్షేమ సేన యువజన కార్యదర్శి గొర్లె సూర్య ప్లంబిగ్ కు 5000/- సహాయం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమం లో అప్పలకొండ, అప్పన్న, జగదీష్, అప్పలనాయుడు, సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com