Search
Close this search box.
Search
Close this search box.

ప్రయాణీకులు ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడాలి : లావేరు జనసేన నాయకులు

లావేరు

             ఎచ్ఛర్ల ( జనస్వరం ) : లావేరు, ఎచ్చెర్ల, పొందూరు మండలాలకు ఎంతో కీలకమైన చిలకపాలేం – పెద్దకొత్తపల్లి రోడ్డుపై ప్రయాణ కష్టాలు ఇంకా ఎన్నాళ్లు భరించాలని అని జనసేనపార్టీకి చెందిన లావేరు మండల నాయకులు పెద్దకొత్తపల్లి పంచాయతీకి చెందిన కాకర్ల బాబాజీ మరియు  యా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్య నరకం, ఒళ్ళు హునం అన్న అందంగా తమ పరిస్థితి ఉందని ఈ రోజు తెలియజేసారు. మూడు మండలాలకు చెందిన సుమారు 12 గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుండగా… రోడ్డు పొడవునా గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడే సమయంలో గోతుల్లో నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు పడే కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు రోడ్లు గుంతలు మయంగా ఉండడం వల్ల బస్సులు కూడా రావటం లేదని తెలియజేశారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రోడ్లు వేయాలని జనసేన నాయకులు కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way