Logo
Date of Publish : 07 August 2022, 5:03 pm
Editor : Sake Naresh

దంతులూరి రామచంద్ర రాజు ఆధ్వర్యంలో ఇంటిఇంటికి జనసేన

     విజయనగరం, (జనస్వరం) : ఇంటిఇంటికి జనసేన కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం ఎస్.ఎస్.ఆర్. పేట గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర రాజు, జిల్లా నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న రైతుభరోసా ఆర్ధికసాహాయం కోసం, ప్రజలపక్షాన చేస్తున్న ఉద్యమాలు, వివిధ ప్రజాసమస్యలపై గళమెత్తిన తీరును వివరిస్తూ స్థానిక సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టిలో పెట్టి, వాటి పరిష్కారం దిశగా, ప్రజలకు అండగా ముందుకెళ్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com