Logo
Date of Publish : 22 September 2021, 1:15 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ

                   కడప ( జనస్వరం ) : టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై హైకోర్టు తీర్పుని జనసేన స్వాగతిస్తుందని చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నర్సింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుమల పాలక మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయ పవిత్రతను దెబ్బతీయకుండా అర్హులైన వారికి ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక చింతన అపారమైన భక్తి భావం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మొదటి నుండి టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలన్న వైసీపీ ప్రభుత్వం కుట్రను హిందూ సమాజం తెలుసుకోవాలన్నారు. రాజకీయ అవసరాల కోసం టీటీడీ అనర్హులను చూపించడాన్ని జనసేన ఎన్నటికీ సహించమని మాదాసు నరసింహ అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com