కొమిరిగిరిపట్నంలో మహాసంకల్పయాత్ర

     అమలాపురం ( జనస్వరం ) : మహాసంకల్పయాత్రలో భాగంగా జనసేనపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచే కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం కొమరగిరిపట్నంలో గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన స్వగ్రామంలో ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారికి, హారతులు , పూల వర్షంతో నీరాజనాలు పలికిన యువతులు, మహిళలు. ఈ కార్యక్రమంలో కటికిరెడ్డి బాబీ, పలచోళ్ల వేణు, పిండి గణపయ్య, నల్ల రాము, పిండి సురేష్, ఆకుల నాగ శ్రీను, మద్దాల నాగబాబు, ఆచంట నాగరాజు, తిరుమల రమేష్, కొమ్ముల పవన్, చింతలపూడి రమేష్, పితాని రమేష్, నార్ని అమ్మాజి, చవటపల్లి పుష్ప, కొండేపూడి రవి, బుంగా మధు, అదిక సంఖ్యలో గ్రామ ప్రజలు, జనసేన కార్యకర్తలు, మండల, నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way