Logo
Date of Publish : 01 December 2021, 11:39 am
Editor : Sake Naresh

డిసెంబర్ 5వ తేదీన రేపల్లె నియోజకవర్గంలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా జనసేనపార్టీ నాయకులు

     రేపల్లె, (జనస్వరం) : డిసెంబర్ 5వ తారీఖున రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో జరగబోవు బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు నయాబ్ కమల్ మరియు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గార్లు చెరుకపల్లిలోని సభా స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొప్పుల కిరణ్, మత్తి భాస్కర్, అప్పారావు, శివన్నారాయన, నక్కల వంశీ, శిఖా బాలు, కొండూరు కిషోర్, మందరు నాగార్జున, కమతం శివ నాగేశ్వరరావు, గాదె లక్ష్మణ్, గాదె వెంకటసాయి బాబు, ఊస గాంధీతో పాటు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com