Logo
Date of Publish : 10 December 2021, 3:59 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదములో గాయపడ్డ జనసైనికులను పరామర్శించిన గుంటూరు జిల్లా జనసేన నాయకులు

   గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం నాగవరం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు అయినటువంటి పులిబండ్ల గోపి, జలపాటి సురేష్ శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర రావు, శ్రీ గోవిందు అంజి బాబు వారిని పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొమ్మిశెట్టి సాంబశివరావు, శ్రీ ఎర్రంశెట్టి రామకృష్ణ, శ్రీ నక్కల వంశీకృష్ణ, శ్రీ తోట నరసయ్య, సతీష్,శిఖా బాలు, జలపాటి మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com