గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది

ఆంధ్ర ప్రదేశ్

     విజయనగరం ( జనస్వరం ) : పార్వతీపురం మండలంలో వెంకంపేట రోడ్డు రహదారిపై అధ్వానమైన రోడ్ల దుస్థితిని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా డిజిటల్ క్యాంపెనింగ్ రూపంలో తెలియపరచడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడిగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన టీడీపీ సమన్వయ కర్త ఆదడా మోహన్ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బోనెల విజయ్ చంద్ర, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆగురు మణి, పార్వతీపురం సీనియర్ నాయకులు చందక అనిల్, మండల నాయకులు, పట్టణ నాయకులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way