Logo
Date of Publish : 18 November 2023, 9:51 pm
Editor : Sake Naresh

జనసేన-టిడిపి ఆధ్వర్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” డిజిటల్ క్యాంపెయిన్

    గుంతకల్ ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన – టిడిపి సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు ఆర్ జితేంద్ర గౌడ్ జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారధ్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పాత గుంతకల్, వాల్మీకి సర్కిల్ నుండి ధోని ముక్కల రోడ్డు వరకు చిదిలమైన రోడ్డు దుస్థితిని చూపిస్తూ డిజిటల్ క్యాంపెనింగ్ చేస్తూ నిరసన ర్యాలీని నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్టీసీ బస్ చార్జీలు పెంచడం, పెట్రోల్, డీజిల్ పై సెస్ పేరిట కోట్లాది రూపాయలు వసూలు పై ఉండే దృష్టి రోడ్లు వేయడంలో లేదు. ప్రజలకు కావాల్సిన మౌళిక వసతుల రూపకల్పనలో వైసిపి ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com