టీం పిడికిలి రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించిన గూడూరు జనసేన నాయకులు

   గూడూరు, (జనస్వరం) : NRI జనసేన నాయకులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేయటానికి పంపిన (వాల్ పోస్టర్లు )ఆటో స్టిక్కర్లు ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు మండలం నగర పంచాయతీ జనసేన నాయకులు ఆకెపోగు రాంబాబు ఆవిష్కరించడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి రాజా మైలవరపు జనసేన నాయకుడు. ఈ రోజు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఆకెపోగు రాంబాబు, పసుల గజేంద్ర రాజు, మురళి, సుంకన్న పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way