కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందజేసినా గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

           కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసినా గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) గారు  మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల అనేక పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి మా వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే సమాజానికి ప్రజలకు సేవ చేసే విషయంలో పది మందికి స్ఫూర్తి నింపడంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని అలాంటి వారికి జనసేన కార్యకర్తలుగా  పని చేయడం మా అదృష్టమని, ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరియు జనసేన పార్టీ బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, జగదీష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way