Logo
Date of Publish : 27 April 2022, 4:02 pm
Editor : Sake Naresh

పదోతరగతి విద్యార్థులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : పదోతరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులందరుకు జనసైనికులు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఉచిత మజ్జిగను గుడివాడ పట్టణ జనసైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ విద్యార్థులందరికీ జనసేన పార్టీ తరఫున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు చల్లటి మజ్జిగ అందజేయడం జరిగిందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని తెలియజేశారు. సేవే మార్గం ప్రేమ లక్ష్యమని ప్రజలతో దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, పవన్, చందు, రామకృష్ణ, మెకానిక్ మూర్తి, జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com