Logo
Date of Publish : 05 June 2023, 4:49 pm
Editor : Sake Naresh

ఒరిస్సా రైలు ప్రమాద మృతులకు కొవ్వొత్తులతో అశ్రునివాళులు అర్పించిన గుడివాడ జనసైనికులు

         గుడివాడ ( జనస్వరం ) : ఒడిస్సా రాష్ట్రంలోని బాలసూర్ జిల్లాల్లో రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆసువులు బాసిన 280 మంది మృతులకు కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో జనసైనికులు మరియు ఆర్య డాన్స్ అకాడమీ పిల్లలతో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ చిన్న తప్పిదం వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటు గుడివాడ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించడం జరిగిందని, మృతులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, పందిళ్ళ శీను గంట అంజి మరియు ఏఏ అకాడమీ అధినేత ఆర్య మాస్టర్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com