Logo
Date of Publish : 09 February 2021, 12:55 pm
Editor : Sake Naresh

ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపిన గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు

           కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో రెండు వార్డులు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఆరవ వార్డు మరియు రెండో వార్డు అభ్యర్థులు మాదాసు వెంకట కృష్ణ ప్రసాద్ మరియు అడపా జాస్తి రాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచిన వార్డు మెంబర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రజాస్వామ్యంగా గెలిచామని అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఈ విజయానికి సహకరించిన మచిలీపట్నం పార్లమెంటరీ ఇంచార్జ్ బండి రామకృష్ణ, గుడ్లవల్లేరు మండలం రూరల్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పేర్ని జగన్, తోట చిన్నారి, బొల్లా కింగ్, తూము బాబురావు, గంట చైతన్య, గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com