Logo
Date of Publish : 31 March 2026, 8:34 am
Editor : Sake Naresh

ఘనంగా రామయ్య స్వామి ఆరాధన

సీతారామపురం, మార్చి 30 (జనస్వరం) : సీతారామపురం మండలంలోని బసినేనిపల్లి సమీపంలోని శివాలయంలో ఉన్న ఆధ్యాత్మికవేత్త రామయ్య స్వామి అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం రామయ్య స్వామి ఉత్తర క్రియలను ఆయన ఆశ్రమంలో నిర్వాహకులు నిర్వహించారు. అనంతరం రామయ్య స్వామి ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామయ్య స్వామి ఉత్తర క్రియల కార్యక్రమంలో సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ బసిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొని రామయ్య స్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామయ్య స్వామి సీతారామపురం మండలానికి ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలిచారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి బాలేనేని మాబయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com