Search
Close this search box.
Search
Close this search box.

పెంటపాడులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ భాయి జన్మదిన వేడుకలు

పెంటపాడు

       తాడేపల్లి ( జనస్వరం ) : పెంటపాడు మండల దరిసిపర్రు గ్రామంలో ఉభయగోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మధులత గారి ఆధ్వర్యంలో లక్ష్మీ భాయి 194 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజుల్లో ఒక్కొక్క మహిళ ఒక లక్ష్మీ ఝాన్సీ బాయ్ అయ్యి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చో పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శిపర్రు ప్రెసిడెంట్ శ్రీమతి కొల శేషావేణి, తదితర వీరమహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way