Search
Close this search box.
Search
Close this search box.

దామలచెరువు పంచాయతీలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

దామలచెరువు

          చంద్రగిరి ( జనస్వరం ) : నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ దామలచెరువు పంచాయతీలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించడం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ యుగంధర్ పొన్న, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్సులు ఆనంద్, బాటసారి, చిత్తూరు జిల్లా కాపు సంక్షేమసేన అధ్యక్షులు రమేష్, పులిచర్ల మండల అధ్యక్షులు  మోహన్, జనసేన పార్టీ నాయకులు కంచన శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కార్యదర్సులు ఎం. నాసీర్, కలప రవి, అరుణ, చంద్రగిరి నియోజకవర్గం 7 మండలాల అధ్యక్షులు గురునాథ్ తలారి, రాయల్ వెంకట్, కిషోర్ మురళి, జస్వంత్, చంద్రగిరి సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఈశ్వర్ రాయల్, మండల ఉపాధ్యక్షులు దినేష్, రాంబాబు, మంజుల వాణి, జనసేన సాయి, మండల కమిటీ సభ్యులు వాసు, రహంతుళ్ళ, షాజహాన్, తలారి శ్రీలత, భాను, రూపేష్, హరి, రవిప్రసాద్, అసిఫ్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way