Search
Close this search box.
Search
Close this search box.

వరద ముంపు బాధితులకు ప్రభుత్వము తక్షణమే 10 వేల రూపాయలు సాయం అందించాలి : రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్

     రాప్తాడు, (జనస్వరం) : రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలంలోని హమాలిని కాలనీ, ఆదర్శనగర్, జాకీర్ కొటాల్, దండోరా కాలనీలో ఈరోజు సాయంత్రం ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షం పడుతున్న లెక్కచేయకుండా రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించడం జరిగింది. గత మూడు రోజుల నుంచి ఎడతెరపని వర్షాలతో అక్కడి ప్రజలు, ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ బయటకు రాలేని పరిస్థితిలతో ఉన్నారు. వారికోసం తన వంతు సాయంగా అక్కడ ప్రజలకు, చిన్నపిల్లలకు బ్రెడ్ ప్యాకెట్లను అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వెంటనే ఇక్కడ ముంపుకు గురైన ప్రజలకు తక్షణ సాయంగా కుటుంబానికి 5000 వేల రూపాయలు నుండి 10000 వేల రూపాయలు సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలా ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలందరు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాయల్ నరేష్, నాగార్జున, సూరి, వీరేష్ కాలనీ వాసులు నవీన్ రమేష్, బాబు, అంజి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way