తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టం పరిహారం చెల్లించాలి : రామచంద్రపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

      రామచంద్రపురం, (జనస్వరం) :  రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాలలో అకాల వర్షాల కారణంగా పూర్తిగా వరి పంటలు దెబ్బతిన్నాయి. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పంటపొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం రైతుల సమస్యలను, రైతుల యెుక్క ఆవేదను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులుకు  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC తాడాల జానకి రామ్ గారు, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీను గారు, కోటిపల్లి వీరప్రసాద్ గారు, అక్కిరెడ్డి శ్రీను గారు, రాంబాబు గారు, రాజ్ కుమార్ గారు, సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way