Logo
Date of Publish : 06 July 2021, 4:44 pm
Editor : Sake Naresh

కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు

                 కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు అన్నారు. ఇటీవల గవరపాలెం, విజరామరాజుపేట, తుమ్మపాల గ్రామాలలో కరోనా తో మరణించిన పలువురు జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వీరు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారు కరోనాకు బలికావడం పార్టీకి తీవ్ర నష్టం అని అన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాకాశి ఉమామహేశ్వరరావు (బాబు) గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘానంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో అనకాపల్లి నియోజకవర్గ  నాయకులు ,జనసైనికులు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com