Logo
Date of Publish : 08 October 2020, 10:59 am
Editor : Sake Naresh

తమ స్వంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన గొటివాడ జనసైనికులు

తమ స్వంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన గొటివాడ జనసైనికులు

              విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొటివాడ నుంచి గాలిభీమవరం వెళ్లే మార్గంలో రోడ్డు చాలా ఏరియాలో గుంతలు పడి చాలా ప్రమాదకరంగా ఉంది.  ప్రభుత్వం కాని, స్థానిక నాయకులు, అధికారులు సైతం ఎవరు పట్టించుకోవటం లేదు. పలుమార్లు అధికారులకు వినతి అందించినా లాభం లేదని వాపోయారు. అందువలన ఈ పరిస్థితులు గమనించిన గొటివాడ జనసేన నాయకులు ఇరోతి తరుణ్ కుమార్ మరియు గొటివాడ జనసేన కార్యకర్తలు ఆధ్వర్యంలో కేసరబొగ్గు, పిక్క వేసి మరమత్తు చేయటం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని అన్నారు. నాయకులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తామే  తింటున్నారు తప్ప, ప్రజలకు సంక్షేమాన్ని అందించడం లేదని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com