విద్యార్హతతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని డిమాండ్ చేసిన గోగన ఆదిశేషు

గోగన ఆదిశేషు

          బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ గత ప్రభుత్వం చదువుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వారికి పెళ్ళికానుక ఇవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని పత్రికా ముఖంగా అడిగారు. 2022 అక్టోబర్ 1 నుంచి పెళ్ళికానుక ఇస్తానని, ఆ ఒక్క పెళ్లి పదో తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. 2019 ఎలక్షన్ తర్వాత పెళ్లి చేసుకున్న దివ్యాంగుల అందరికీ చదువుతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way