Search
Close this search box.
Search
Close this search box.

విద్యార్హతతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని డిమాండ్ చేసిన గోగన ఆదిశేషు

గోగన ఆదిశేషు

          బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ గత ప్రభుత్వం చదువుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వారికి పెళ్ళికానుక ఇవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని పత్రికా ముఖంగా అడిగారు. 2022 అక్టోబర్ 1 నుంచి పెళ్ళికానుక ఇస్తానని, ఆ ఒక్క పెళ్లి పదో తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. 2019 ఎలక్షన్ తర్వాత పెళ్లి చేసుకున్న దివ్యాంగుల అందరికీ చదువుతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way