Search
Close this search box.
Search
Close this search box.

ఇంటింటికి దివ్యాంగుల సమస్యలు తెలుసుకుంటున్న గోగన ఆదిశేషు

గోగన ఆదిశేషు

         బాపట్ల ( జనస్వరం ) : ఇంటింటికి దివ్యాంగుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన నాయకులు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పట్నంలోని బేతని కాలనీలోనే ఇంటింటికి దివ్యాంగుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో  ఏబీ రాజు ఇమ్మడిశెట్టి, మురళీకృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way